526 కేజీల గంజాయి పట్టివేత | 526 kgs of marijuana seized in visakhapatnam district | Sakshi
Sakshi News home page

526 కేజీల గంజాయి పట్టివేత

Jul 30 2017 6:01 PM | Updated on May 3 2018 3:20 PM

విశాఖపట్నం జిల్లాలో అక్రమంగా తరలిస్తున్న 526 కేజీల గంజాయిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

మాడుగుల: విశాఖపట్నం జిల్లాలోని మాడుగుల మండలం, గరికిబంద చెక్‌పోస్ట్ వద్ద ఎక్సైజ్ అండ్ ప్రొబిషిన్  అధికారులు  వాహానాలు తనిఖీలు నిర్వహించారు. వాన్‌లో అక్రమంగా తరలిస్తున్న 526 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి తమిళనాడుకు చెందిన ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు. ఒకరు పరారయ్యారు.  పోలీసులు వ్యాన్‌, బైక్‌ సీజ్‌ చేసి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement