గుడిసె దగ్ధం: వృద్ధుడు సజీవ దహనం

చెన్నూరు: మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం చెల్లాయిపేటలో విషాదం చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు గుడిసె దగ్ధం కాగా ఓ వృద్ధుడు సజీవదహనమయ్యాడు. సిందిల సమ్మయ్య(80) అనే వృద్ధుడు మంటల్లో పూర్తిగా కాలిపోయి మృతిచెందాడు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top