యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం | 5 dead, more than 30 injured after After Bus Rams Into Tractor | Sakshi
Sakshi News home page

యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం

May 18 2019 9:31 AM | Updated on May 18 2019 9:33 AM

5 dead, more than 30 injured after After Bus Rams Into Tractor  - Sakshi

ఉన్నవో : ఉత్తరప్రదేశ్‌లో శనివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ దుర్ఘటనలో అయిదుగురు దుర్మరణం చెందగా, మరో 30మంది గాయపడ్డారు. ఇవాళ ఉదయం లక్నో- ఆగ్రా ఎక్స్‌ప్రెస్‌ వేపై ఈ ప్రమాదం జరిగింది. ట్రాక్టర్‌ ట్రాలీపై బస్సు దూసుకెళ్లడంతో అయిదుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. గాయపడినవారిని చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement