కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్జైట్లీ
చెన్నై, సాక్షి ప్రతినిధి: వంటగ్యాస్ సబ్సిడీ తరహాలోనే ఇకపై అన్ని రాయితీలు లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ అయ్యేలా చర్యలు తీసుకుంటున్నామని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్జైట్లీ చెప్పారు. చెన్నైలో సోమవారం జరిగిన కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సీఐఐ) సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రాయితీల దుర్వినియోగం అరికట్టి, లబ్ధిదారుకు పూర్తిస్థాయిలో మేలు జరిగేందుకే రాయితీలపై ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన చెప్పారు.
చమురు, వ్యవసాయ ప్రాధాన్యతలపై కేంద్రం పెద్ద ఎత్తున రాయితీలు మంజూరు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. 2015-16 వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టేలోగా బ్యాంకు ఖాతాల్లోకి అన్ని రాయితీల్ని చెల్లించే విధానాన్ని అమలుచేయాలని భావిస్తున్నట్లు ఆయన తెలిపారు. దేశంలో పారిశ్రామిక ప్రగతికి దోహదపడే విధంగా రూపొందించిన సరుకు, సేవాపన్ను విధింపును రాష్ట్ర ప్రభుత్వాలన్నీ స్వాగతిస్తున్నాయని చెప్పారు.
ఈ పన్ను విధానం వల్ల రాష్ట్రాలకు ఒక్కపైసా కూడా నష్టం జరగదని తెలిపారు. రైతుల భూముల ధరలు పెరగడం, నిరుద్యోగులకు ఉపాధి కలగడం వంటి మంచి జరగడం వల్ల భూసేకరణ బిల్లుపై ఆపోహలు వీడిపోయాయన్నారు. పదేళ్ల కాంగ్రెస్ పాలనలో దేశం ఆర్థికంగా చితికిపోగా, బీజేపీ అధికారంలోకి వచ్చాకే ప్రగతి పథం వైపు పరుగులు పెడుతోందన్నారు. విదేశీ పెట్టుబడులు భారీగా పెరగడమే దేశ ప్రగతికి తార్కాణమని చెప్పారు. దేశ ప్రగతిలో రాష్ట్ర ప్రభుత్వ భాగస్వామ్యాన్ని పెంచేందుకే నీతి ఆయోగ్ ప్రవేశపెట్టామన్నారు.
ఇక అన్ని రాయితీలు బ్యాంకుల్లోనే
Published Tue, Jan 20 2015 2:05 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
వైఎస్సార్సీపీ అభ్యర్థులకే మా మద్దతు
బోల్తా కొట్టిన బాబు బుల్బుల్ పిట్ట
‘సిద్ధం’ పాటల సీడీని ఆవిష్కరించిన భారతమ్మ
Lok Sabha Election 2024: ఎన్డీఏకు 150 సీట్లూ కష్టమే
మంత్రి పీఎస్ పనిమనిషి ఇంట్లో కోట్లు
ధైర్యంగా చెబుతున్నా.. సర్వేపల్లిని అభివృద్ధి చేశా
దళితులపై దాడి.. టీడీపీ నేతలపై కేసు
మహిళపై దాడి కేసులో నిందితుడికి శిక్ష
‘దురాయి’ని అడ్డం పెట్టుకుని..
నోటాకు చోటు
తప్పక చదవండి
- పారిస్ ఒలింపిక్స్కు భారత రిలే జట్లు అర్హత
- వింటున్నావా ఈసీ.. బాబు కారుకూతలు
- సెన్సెక్స్ ప్లస్, నిఫ్టీ మైనస్
- భారత్ సేవల రంగం నెమ్మది
- Lok Sabha Election 2024: మల్లికార్జున ఖర్గే ‘ఇంట’ గెలిచేనా..?’
- ఈసారి ఉల్లంఘిస్తే జైలే: ట్రంప్కు కోర్టు హెచ్చరిక
- నీకే దిక్కు లేదు.. నా కూతురికి సీటు ఇస్తావా?
- అందరివాడు జగన్ను ఆశీర్వదించండి
- పేదల అక్షరంపై కక్ష
- సూర్య విధ్వంసకర సెంచరీ.. ఎస్ఆర్హెచ్పై ముంబై విజయం
Advertisement