వైఎస్సార్‌సీపీ క్రమశిక్షణా సంఘం నియామకం | YSR Congress Party YS Jagan Mohan Reddy disciplinary committee Appointment | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీ క్రమశిక్షణా సంఘం నియామకం

Aug 17 2016 2:47 AM | Updated on Jul 25 2018 4:09 PM

వైఎస్సార్‌సీపీ క్రమశిక్షణా సంఘం నియామకం - Sakshi

వైఎస్సార్‌సీపీ క్రమశిక్షణా సంఘం నియామకం

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణా సంఘాన్ని అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం నియమించారు.

సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణా సంఘాన్ని అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం నియమించారు. ఎనిమిది మందితో కూడిన ఈ సంఘంలో వేణుంబాక విజయసాయిరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, సాగి దుర్గాప్రసాదరాజు, మేరుగ నాగార్జున, ఘట్టమనేని ఆదిశేషగిరిరావు, కొలుసు పార్థసారథి, పిల్లి సుభాష్ చంద్రబోస్ ఉంటారని పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి విడుదలైన ఒక ప్రకటన  తెలిపింది.

Advertisement
 
Advertisement
Advertisement