తిరుమలలో తెలుగు తమ్ముళ్ల వీరంగం


తిరుమల : తిరుమలలో తముళ్లు వీరంగం సృష్టించారు. మద్యం సేవించి అర్థరాత్రి దుకాణదారులపై దౌర్జన్యానికి పాల్పడ్డారు. అదేమని ప్రశ్నించినవారిపై దాడి చేశారు. తిరుమలను ప్రక్షాళన చేస్తానంటూ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ప్రకటన చేసిన మరుసటి రోజే ఈ ఘటన జరగటం విశేషం. తెలుగు తమ్ముళ్ల దాడులతో భక్తులు, దుకాణదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.



 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top