స్లాబ్ కూలి విద్యార్థి మృతి | Student dies in slab crash | Sakshi
Sakshi News home page

స్లాబ్ కూలి విద్యార్థి మృతి

Jan 22 2014 3:00 PM | Updated on Nov 9 2018 4:36 PM

ప్రకాశం జిల్లా పుల్లలచెరువు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విషాదం నెలకొంది.

ఒంగోలు: ప్రకాశం జిల్లా పుల్లలచెరువు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో  విషాదం నెలకొంది. పాఠశాల బాత్రూమ్ స్లాబ్ కూలి ఒక విద్యార్థి దుర్మరణం చెందాడు. వాటర్ ట్యాంక్ కోసం విద్యార్థి ఇటుకలు మోస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

స్లాబ్ కూలిన సమయంలో ఇటుకలు మోస్తున్న ఆరో తరగతి విద్యార్థి మేడికొండ నరేంద్ర  అక్కడికక్కడే మృతి చెందాడు. విద్యార్థులతో పనులు చేయించడంపై విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement