శ్రీవారి సేవలో సింగపూర్ మంత్రి | Singapore Minister K.Shanmugam visits Tirumala | Sakshi
Sakshi News home page

శ్రీవారి సేవలో సింగపూర్ మంత్రి

Nov 21 2015 6:52 PM | Updated on May 29 2019 3:19 PM

సింగపూర్ మంత్రి కె.షన్ముగం శనివారం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు.

తిరుమల : సింగపూర్ మంత్రి కె.షన్ముగం శనివారం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం వకుళమాతను దర్శించుకుని హుండీలో కానుకలు సమర్పించారు. రంగనాయక మండపంలో పండితుల ఆశీర్వచనాల మధ్య ఆలయ అధికారులు ఆయనను పట్టువస్త్రంతో సత్కరించారు. లడ్డూ ప్రసాదాలను అందజేశారు. శ్రీవారిని దర్శించుకోవడం ఆనందంగా ఉందని ఆయన మీడియాకు వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement