ప్రమాదవశాత్తు బైక్ పై నుంచి జారిపడి ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు.
సిరివెల్ల (కర్నూలు జిల్లా) : ప్రమాదవశాత్తు బైక్ పై నుంచి జారిపడి ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. కర్నూలు జిల్లా సిరివెల్ల మండలం శిరోలమెట్ట వద్ద శనివారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకుంది. మృతుడు విశ్వేశ్వరయ్య (28)గా గుర్తించారు.