ఈనాటి ముఖ్యాంశాలు | News Roundup 13th March, Kcr Announced Electricity Charges May Increase Soon | Sakshi
Sakshi News home page

ఈనాటి ముఖ్యాంశాలు

Mar 13 2020 6:44 PM | Updated on Mar 16 2020 12:25 PM

News Roundup 13th March, Kcr Announced Electricity Charges May Increase Soon - Sakshi

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏను పెంచుతూ శుక్రవారం కేంద్ర కేబినెట్‌ నిర్ణయం తీసుకుంది. ఇక, ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌-13వ సీజన్‌ వాయిదా ఇక లాంఛనమే. మరోవైపు, భారత్‌లో కరోనా వైరస్‌ సోకుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతన్న నేపథ్యంలో టీటీడీ ముందుస్తు జాగ్రత్త చర్యలు చేపట్టింది. ఇదిలా ఉండగా, త్వరలోనే విద్యుత్‌ చార్జీల పెంపు ఉంటుందని సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. ఇకపోతే ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఒవైసీపై పాతబస్తీ మొగల్‌పుర పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది. శుక్రవారం చోటుచేసుకున్న మరిన్ని విశేషాల కోసం కింది వీడియోని క్లిక్‌ చేయండి. 

Advertisement
 
Advertisement
Advertisement