విజయనగరం టౌన్ : ఈస్ట్కోస్ట్ రైల్వేలో ఎక్కువ ఆదాయం వచ్చే వాటిలో విజయనగరం జంక్షన్ ఒకటి. ప్రధాన జంక్షన్ కావడంతో ఇక్కడి నుంచే అధిక సంఖ్యలో మామిడి, చేపపిల్లలు, దుస్తుల ఎగుమతి, దిగుమతులు జరుగుతుంటాయి. సీజనల్ వ్యాపారంలో భాగంగా ఎక్కువగా మామిడి కాయలు, మామిడి పండ్లు ఇక్కడ నుంచి వివిధ ప్రాంతాలకు ఎగుమతి అవుతుంటాయి. మామిడి పండ్లు అధికంగా ఢిల్లీకి, మామిడి కాయలు కోర్బా, బిలాస్పూర్, తదితర ప్రాంతాలకు ఎగుమతి చేస్తుంటారు. ఏప్రిల్ 14 నుంచి జూన్ 6వ తేదీ వరకు 38 గూడ్స్ రైళ్లలో ఇక్కడ నుంచి మామిడి పండ్లు, కాయలు ఎగుమతి జరిగినట్లు అధికారుల లెక్కల ద్వారా తెలుస్తోంది.
మొత్తం 39, 317 టన్నుల లోడులకు గాను రైల్వే శాఖకు 9.95 కోట్ల రూపాయలు ఆదాయం లభించిదని చీఫ్ బుకింగ్ సూపర్వైజర్ ఎంవీ రమణ తెలిపారు. గతేడాదితో పోల్చితే రైల్వే బుకింగ్ ప్రైట్ చార్జీలు 25 శాతం పెరిగింది. దీంతో గతేడాది ఎగుమతి జరిగిన సరుకుతో పోల్చితే ఈ ఏడాది సరుకు తగ్గినా ఆదాయం మాత్రం పెరిగింది. రాయపూర్, కోల్కత్తా, తదితర ప్రాంతాల నుంచి ఇక్కడకు దుస్తులు, అలాగే కోల్కత్తా నుంచి చేప పిల్లలు దిగుమతి అవుతుంటాయి. మామిడి పండ్లకు సంబంధించి జిల్లా నుంచి మ్యాంగో గ్రోవర్స్ అసోసియేషన్, ది మ్యాంగో ఫార్మర్స్ అసోసియేషన్ల ద్వారా బుకింగ్లు జరుగుతున్నాయి. గూడ్స్ ట్రైన్ ఒక ట్రిప్పునకు (కోల్కత్తాకు) 28 లక్షల 22 వేల 400 రూపాయలు చార్జి చేస్తున్నారు. ఎగుమతి, దిగుమతులకు సంబంధించి రైల్వే అధికారులు 50 శాతం రాయితీ ఇస్తున్నా సరిపడా సరుకు లేకపోవడంతో సగం భోగీలు ఖాళీగా వదిలేయాల్సి వస్తోందని వ్యాపారులు చెబుతున్నారు.
ఆదాయ వివరాలు :
సంవత్సరం ఎగుమతి ఆదాయం
(టన్నులు) (కోట్ల రూపాయల్లో)
2011 34,560 4.93
2012 50,190 7.44
2013 51,965 9.53
2014 39,317 9.95
సద్వినియోగం చే సుకోవాలి
ఈస్ట్కోస్ట్ రైల్వే అందిస్తున్న 50 శాతం రాయితీని వ్యాపారులు సద్వినియోగం చేసుకోవాలి. రోడ్డు రవాణా కంటే సురక్షితంగా వెళ్లే భారతీయ రైల్వేలను వ్యాపారులు వినియోగించుకోవాలి.
-ఎంవి.రమణ,
చీఫ్ బుకింగ్ సూపర్వైజర్, విజయనగరం
పెరిగిన రైల్వే ఆదాయం
Published Thu, Jun 12 2014 2:00 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
రత్నగిరిపై కుండపోత
షెల్టర్ శ్లాబు కూలి యువకుడి మృతి
ఉపాధి కూలీలపై తేనెటీగల దాడి
పిడుగు పడి మేకల కాపరి మృతి
జగన్తోనే సంక్షేమం
కోనసీమలో పలుచోట్ల అకాల వర్షం
హమ్మయ్య చల్లబడింది
IPl 2024: శాంసన్ ఇన్నింగ్స్ వృథా.. రాజస్తాన్పై ఢిల్లీ ఘన విజయం
చాహల్ అరుదైన రికార్డు.. టీ20 క్రికెట్ చరిత్రలోనే
టీ20 వరల్డ్కప్కు ఐర్లాండ్ జట్టు ప్రకటన.. కెప్టెన్ ఎవరంటే?
తప్పక చదవండి
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement