విజయవాడలో జాతీయ జెండాను ఎగురవేసిన గవర్నర్ | governor narasimhan hoists national flag in vijayawada | Sakshi
Sakshi News home page

విజయవాడలో జాతీయ జెండాను ఎగురవేసిన గవర్నర్

Jan 26 2015 7:57 AM | Updated on Aug 21 2018 11:41 AM

విజయవాడలో జాతీయ జెండాను ఎగురవేసిన గవర్నర్ - Sakshi

విజయవాడలో జాతీయ జెండాను ఎగురవేసిన గవర్నర్

రి పబ్లిక్ వేడుకల్లో భాగంగా విజయవాడలోని ఇందిరాగా గాంధీ మున్సిపల్ స్టేడియంలో జరిగిన జాతీయ జెండా ఆవిష్కరణలో గవర్నర్ నరసింహన్ పాల్గొన్నారు.

విజయవాడ: రిపబ్లిక్ వేడుకల్లో భాగంగా  విజయవాడలోని ఇందిరాగా గాంధీ మున్సిపల్ స్టేడియంలో జరిగిన జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో గవర్నర్ నరసింహన్ పాల్గొన్నారు. సమైక్య ఆంధ్రప్రదేశ్ విభజన అనంతరం రాష్ట్రంలో జరిగిన మొట్టమొదటి రిపబ్లిక్ డే వేడుకలు ఘనంగా జరిగాయి.  ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన నరసింహన్ జాతీయ జెండాను ఎగురువేశారు. అనంతరం పోలీసుల నుంచి గవర్నర్  గౌరవ వందనం స్వీకరించారు.

 

తొలిసారి రాష్ట్రంలో జరిగిన రిపబ్లిక్ డే వేడుకలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, రాష్ట్ర మంత్రులు, రాష్ట్ర చీఫ్ సెక్రటరీ ఐవైఆర్ కృష్ణారావుతో సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement