వరద నీటిలో చిక్కుకున్న ప్రయాణికులు | four people structed in flood water spsr nellore district | Sakshi
Sakshi News home page

వరద నీటిలో చిక్కుకున్న ప్రయాణికులు

Nov 16 2015 2:49 PM | Updated on Sep 3 2017 12:34 PM

అకాలవర్షాలతో శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు: అకాలవర్షాలతో శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాజాగా బాలయ్యపల్లి మండలం గొల్లపల్లి సమీపంలో నేరాడ కాలువ పొంగిపొర్లడంతో వరద నీరు భారీగా రోడ్డుపైకి చేరింది.

దీంతో ఆ రహదారిలో వెళ్లుతున్న ఓ ఆటో వరదనీటిలో చిక్కుకుంది. అందులో ఓ పాపతో పాటు మరో నలుగురు భయంతో రక్షించమంటూ కేకలు పెట్టారు.  స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో, ఆటోలో చిక్కుకున్న వారిని రక్షించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement