కర్నూలు జిల్లా కోడుమూరు మండలం తేలకుర్తిలో దారుణం జరిగింది. మూడేళ్ల కొడుకును కన్నతండ్రే దారుణంగా చంపేశాడు.
కర్నూలు జిల్లా కోడుమూరు మండలం తేలకుర్తిలో దారుణం జరిగింది. మూడేళ్ల కొడుకును కన్నతండ్రే దారుణంగా చంపేశాడు. ముద్దుముద్దుగా మాట్లాడే ఆ చిన్నారి కొడుకును బలంగా నేలకేసి కొట్టి మరీ చంపాడు.
కట్టుకున్న భార్యపై అనుమానం ఉండటం, ఈ కొడుకు తనకు పుట్టలేదన్న అనుమానం కారణంగానే అతడు ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తెలుస్తోంది.