తనకు పుట్టలేదని.. కొడుకును చంపిన తండ్రి | father kills son in kurnool district | Sakshi
Sakshi News home page

తనకు పుట్టలేదని.. కొడుకును చంపిన తండ్రి

Jan 22 2014 8:03 AM | Updated on Aug 16 2018 4:36 PM

కర్నూలు జిల్లా కోడుమూరు మండలం తేలకుర్తిలో దారుణం జరిగింది. మూడేళ్ల కొడుకును కన్నతండ్రే దారుణంగా చంపేశాడు.

కర్నూలు జిల్లా కోడుమూరు మండలం తేలకుర్తిలో దారుణం జరిగింది. మూడేళ్ల కొడుకును కన్నతండ్రే దారుణంగా చంపేశాడు. ముద్దుముద్దుగా మాట్లాడే ఆ చిన్నారి కొడుకును బలంగా నేలకేసి కొట్టి మరీ చంపాడు.

కట్టుకున్న భార్యపై అనుమానం ఉండటం, ఈ కొడుకు తనకు పుట్టలేదన్న అనుమానం కారణంగానే అతడు ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తెలుస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement