ముగిసిన చక్రపాణి పదవీకాలం | Ended Chakrapani tenure as state legislative chairman | Sakshi
Sakshi News home page

ముగిసిన చక్రపాణి పదవీకాలం

May 28 2017 1:25 AM | Updated on Sep 5 2017 12:09 PM

రాష్ట్ర శాసనమండలి చైర్మన్‌ చక్రపాణి ఎమ్మెల్సీ పదవీకాలం శనివారంతో ముగిసింది.

సాక్షి, అమరావతి: రాష్ట్ర శాసనమండలి చైర్మన్‌ చక్రపాణి ఎమ్మెల్సీ పదవీకాలం శనివారంతో ముగిసింది. 2011లో గవర్నర్‌ కోటాలో ఎంపికై రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించిన వారిలో చక్రపాణి, చిత్తూరు జిల్లాకు చెందిన రెడ్డెప్పరెడ్డి ఉన్నారు. ఈ ఇద్దరి పదవీ కాలం శనివారంతో ముగిసింది.

దీంతో వీరి స్థానంలో కొత్తగా ఇద్దరు ఎమ్మెల్సీలు గవర్నర్‌ కోటాలో నియమితులు కావాల్సి ఉంది. అలాగే మండలి చైర్మన్‌ స్థానానికి ఎన్నిక నిర్వహించాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement