చంద్రబాబు దిష్టిబొమ్మ దహనం | effigy of cm Chandrababu Naidu was burnt in east Godavari district | Sakshi
Sakshi News home page

చంద్రబాబు దిష్టిబొమ్మ దహనం

Aug 12 2015 5:22 PM | Updated on Sep 3 2017 7:19 AM

ఖమ్మం జిల్లా నుంచి విలీనమైన మండలాలు, గ్రామాల్లో ప్రజల ఇబ్బందులను ప్రభుత్వం తీర్చడంలేదంటూ .....

తూర్పుగోదావరి: ఖమ్మం జిల్లా నుంచి విలీనమైన మండలాలు, గ్రామాల్లో ప్రజల ఇబ్బందులను ప్రభుత్వం తీర్చడంలేదంటూ తూర్పు గోదావరి జిల్లా చింతూరులో బుధవారం ముఖ్యమంత్రి చంద్రబాబు దిష్టిబొమ్మను దహనం చేశారు. సీపీఎం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో.. కనీస మౌలిక సదుపాయాలు కూడా ప్రభుత్వం కల్పించలేక పోయిందని నిరసించారు. ప్రజల సంక్షేమాన్ని పట్టించుకోనందుకు నిరసనగా ఈనెల 20న బంద్ పాటించాలని నాయకులు పిలుపునిచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement