చంద్రబాబు దిష్టిబొమ్మ దహనం | effigy of cm Chandrababu Naidu was burnt in east Godavari district | Sakshi
Sakshi News home page

చంద్రబాబు దిష్టిబొమ్మ దహనం

Aug 12 2015 5:22 PM | Updated on Sep 3 2017 7:19 AM

ఖమ్మం జిల్లా నుంచి విలీనమైన మండలాలు, గ్రామాల్లో ప్రజల ఇబ్బందులను ప్రభుత్వం తీర్చడంలేదంటూ .....

తూర్పుగోదావరి: ఖమ్మం జిల్లా నుంచి విలీనమైన మండలాలు, గ్రామాల్లో ప్రజల ఇబ్బందులను ప్రభుత్వం తీర్చడంలేదంటూ తూర్పు గోదావరి జిల్లా చింతూరులో బుధవారం ముఖ్యమంత్రి చంద్రబాబు దిష్టిబొమ్మను దహనం చేశారు. సీపీఎం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో.. కనీస మౌలిక సదుపాయాలు కూడా ప్రభుత్వం కల్పించలేక పోయిందని నిరసించారు. ప్రజల సంక్షేమాన్ని పట్టించుకోనందుకు నిరసనగా ఈనెల 20న బంద్ పాటించాలని నాయకులు పిలుపునిచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement