కనకదుర్గమ్మను దర్శించుకున్న బాబు | chandra babu visits kanaka durga temple in vijayada | Sakshi
Sakshi News home page

కనకదుర్గమ్మను దర్శించుకున్న బాబు

Oct 19 2015 5:58 PM | Updated on Jul 28 2018 6:35 PM

ఇంద్రకీలాద్రిపై ఉన్న కనకదుర్గమ్మను సోమవారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దర్శించుకున్నారు.

ఇంద్రకీలాద్రి(విజయవాడ): ఇంద్రకీలాద్రిపై ఉన్న కనకదుర్గమ్మను సోమవారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దర్శించుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. సీఎం చంద్రబాబుకు ఆలయ ఈఓ నర్సింగరావు దగ్గరుండి స్వాగతం పలికారు. సీఎంతో పాటు దేవాదాయ శాఖా మంత్రి మాణిక్యాల రావు, భారీ నీటిపారుదుల శాఖామంత్రి దేవినేని ఉమ హాజరయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement