సబితా ఇంద్రారెడ్డికి సీబీఐ సమన్లు | CBI notice to sabitha indra reddy in OMC case again | Sakshi
Sakshi News home page

సబితా ఇంద్రారెడ్డికి సీబీఐ సమన్లు

Apr 28 2014 1:14 PM | Updated on Sep 2 2017 6:39 AM

సబితా ఇంద్రారెడ్డికి సీబీఐ సమన్లు

సబితా ఇంద్రారెడ్డికి సీబీఐ సమన్లు

ఓబుళాపురం మైనింగ్ కంపెనీ కేసులో మాజీ హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డికి సీబీఐ మరోసారి సమన్లు జారీ చేసింది.

హైదరాబాద్ : ఓబుళాపురం మైనింగ్ కంపెనీ కేసులో మాజీ హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డికి సీబీఐ మరోసారి సమన్లు జారీ చేసింది. జూన్ 4వ తేదీన సబితా ఇంద్రారెడ్డి కోర్టుకు హాజరు కావాలని నాంపల్లి సీబీఐ న్యాయస్థానం ఆదేశించింది. కాగా ఓఎంసీ కేసులో ఆమెపై దాఖలైన చార్జిషీట్ను సీబీఐ కోర్టు పరిగణనలోకి తీసుకుంది. సబితా ఇంద్రారెడ్డిని నిందితురాలిగా చేర్చాలన్న సీబీఐ వాదనతో న్యాయస్థానం ఏకీభవించింది. మాజీ ఐఏఎస్ అధికారి కృపానందంపై అభియోగాలను సీబీఐ కోర్టు విచారణకు స్వీకరించింది.


 

Advertisement
 
Advertisement
Advertisement