సమైక్యవాదులపై 725 కేసుల ఎత్తివేత | cases against united andhra pradesh activists removed | Sakshi
Sakshi News home page

సమైక్యవాదులపై 725 కేసుల ఎత్తివేత

Oct 24 2014 7:16 PM | Updated on Apr 3 2019 8:52 PM

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల విభజనకు ముందు సంయుక్త ఆంధ్రప్రదేశ్ను సమైక్యంగా ఉంచాలని డిమాండ్ చేస్తూ ఉద్యమం చేసిన వారిపై నమోదైన కేసులను ఎత్తివేసింది.

725 కేసులను ఎత్తివేస్తున్నట్టు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. శుక్రవారం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందు సీమాంధ్రలో పెద్ద ఎత్తున సమైక్యాంధ్ర ఉద్యమం జరిగిన సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement