చెట్టును ఢీ కొన్న బైక్: ఇద్దరు మృతి | Bike rider dies after tree collision | Sakshi
Sakshi News home page

చెట్టును ఢీ కొన్న బైక్: ఇద్దరు మృతి

Feb 26 2014 10:25 AM | Updated on Sep 2 2017 4:07 AM

విజయనగరం జిల్లా డెంకాడ మండలం తాడివాడ వద్ద బుధవారం తెల్లవారుజామున ఓ బైక్ చెట్టును ఢీ కొట్టింది.

విజయనగరం జిల్లా డెంకాడ మండలం తాడివాడ వద్ద బుధవారం తెల్లవారుజామున ఓ బైక్ చెట్టును ఢీ కొట్టింది. ఆ ఘటనలో ఇద్దరు మృతి వ్యక్తులు అక్కడికక్కడే మరణించారు. మరోకరు తీవ్రంగా గాయపడ్డారు. అదే రహదారిపై వెళ్తున్న వాహనదారులు వెంటనే స్పందించిన పోలీసుల సహాయంతో క్షతగాత్రుడిని విజయనగరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement