కేసీఆర్.. దుర్యోధనుడిలా వ్యవహరిస్తున్నారు | ap minister takes on kcr over polavaram project | Sakshi
Sakshi News home page

కేసీఆర్.. దుర్యోధనుడిలా వ్యవహరిస్తున్నారు

Jun 21 2014 12:13 PM | Updated on Aug 21 2018 8:34 PM

కేసీఆర్.. దుర్యోధనుడిలా వ్యవహరిస్తున్నారు - Sakshi

కేసీఆర్.. దుర్యోధనుడిలా వ్యవహరిస్తున్నారు

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. మహాభారతంలో దుర్యోధనుడిలా వ్యవహరిస్తున్నారని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమాచార ప్రసార శాఖ మంత్రి పల్లె రఘునాథ రెడ్డి వ్యాఖ్యానించారు.

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. మహాభారతంలో దుర్యోధనుడిలా వ్యవహరిస్తున్నారని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమాచార ప్రసార శాఖ మంత్రి పల్లె రఘునాథ రెడ్డి వ్యాఖ్యానించారు. పోలవరం ప్రాజెక్టు ముంపు గ్రామాలకు సంబంధించిన ఆర్డినెన్సుపై కేసీఆర్ వైఖరిని ప్రస్తావిస్తూ ఆయనీ వ్యాఖ్యలు చేశారు.

రుణ మాఫీ కష్టమే అయినా దాన్ని తప్పక అమలుచేస్తామని ఆయన చెప్పారు. మేనిఫెస్టోలో పేర్కొన్న హామీలన్నింటినీ నెరవేరుస్తామన్నారు. రైల్వే ఛార్జీల పెంపు విషయాన్ని టీడీపీ ఎంపీలు పార్లమెంటులో ప్రస్తావిస్తారని రఘునాథరెడ్డి చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement