'విశాఖ రైల్వే జోన్ కోసం మరో ఉద్యమం'


విశాఖపట్నం: రాష్ర్ట విభజన సమయంలో రాష్ట్రనికి రైల్వే జోన్ ఇస్తామని ప్రకటించిన కేంద్రం ఆ విషయని మరిచిందని రైల్వే జోన్ కోసం మరో ఉద్యమాన్ని చేపడుతున్నట్లు విశాఖ వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్ నాథ్ చెప్పారు.

 

రేపు అనకాపల్లి నుంచి భీమిలి వరకు పాదయాత్ర  చేస్తున్నట్లు ఆయన మీడియాకు తెలిపారు. ఈ పాదయాత్రలో భారీగా ప్రజలు, నేతలు, కార్యకర్తలు పాల్గొగనున్నట్లు అమర్ నాథ్ వెల్లడించారు.
Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top