లారీ - బస్సు ఢీ: ఆరుగురికి గాయాలు | 6 passengers injured in accident | Sakshi
Sakshi News home page

లారీ - బస్సు ఢీ: ఆరుగురికి గాయాలు

Jan 29 2015 12:22 PM | Updated on Apr 3 2019 7:53 PM

అనంతపురం జిల్లా పెనుకొండ శివారులో 44వ నంబర్ జాతీయ రహదారిపై గురువారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.

పెనుకొండ: అనంతపురం జిల్లా పెనుకొండ శివారులో 44వ నంబర్ జాతీయ రహదారిపై గురువారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అనంతపురం నుంచి హిందూపురం వెళ్తున్న బస్సు ను ఎదురుగా వస్తున్న లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులోని  6 మంది ప్రయాణికులు గాయపడ్డారు.  వెంటనే క్షతగాత్రులను పెనుకొండ ఆసుపత్రికి తరలించారు.  ప్రమాదానికి గురైన బస్సు హిందుపురం డిపోకు చెందినది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement