పేకాటరాయుళ్లు అరెస్ట్: భారీగా నగదు స్వాధీనం | 5 gamblers arrested in Vemuru, Guntur district | Sakshi
Sakshi News home page

పేకాటరాయుళ్లు అరెస్ట్: భారీగా నగదు స్వాధీనం

Jul 29 2014 2:06 PM | Updated on Aug 24 2018 2:36 PM

గుంటూరు జిల్లా వేమూరులోని పేకాటస్థావరాలపై మంగళవారం పోలీసులు దాడులు చేశారు.

గుంటూరు: గుంటూరు జిల్లా వేమూరులోని పేకాటస్థావరాలపై మంగళవారం పోలీసులు దాడులు చేశారు. ఈ సందర్బంగా అయిదుగురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి భారీగా నగదుతోపాటు సెల్ఫొన్లు స్వధీనం చేసుకున్నారు. అనంతరం వారిని పోలీసు స్టేషన్కు తరలించారు. వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement