19 మంది ఐఏఎస్‌లు బదిలీ | 19 IAS Transfered in Andhra pradesh state | Sakshi
Sakshi News home page

19 మంది ఐఏఎస్‌లు బదిలీ

Feb 8 2014 2:20 AM | Updated on Sep 27 2018 3:20 PM

రాష్ట్రంలో 19 మంది ఐఏఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పి.కె. మహంతి శుక్రవారం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు.

సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో 19 మంది ఐఏఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పి.కె. మహంతి శుక్రవారం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. ఏపీ ఆగ్రోస్ వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డెరైక్టర్‌గా ఉన్న డి.కాడ్మియల్‌ను  బదిలీ చేసినా ఆయనకు పోస్టింగ్ ఇవ్వలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement