February 19, 2022, 04:28 IST
సాక్షి, హైదరాబాద్: డీజీపీ మహేందర్రెడ్డి ఈనెల 18 నుంచి వచ్చే నెల 4 వరకు మెడికల్ లీవ్లో వెళ్తున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్...
December 04, 2021, 08:02 IST
ఉత్తర కోస్తా తీరంలో గంటకు 80–90 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపారు. అలాగే, శనివారం మధ్యాహ్నం 110 కి.మీ గరిష్ట వేగంతో కూడా..
December 04, 2021, 04:32 IST
సాక్షి, తిరుపతి/సాక్షి ప్రతినిధి, నెల్లూరు: ఇటీవలి వరదల్లో నష్టపోయిన వారందరికీ ప్రభుత్వం అన్ని విధాలా అండగా నిలిచి, సహాయం చేస్తుందని ముఖ్యమంత్రి...
December 01, 2021, 23:00 IST
సాక్షి, విజయవాడ: 2004 బ్యాచ్ ఐపీఎస్ అధికారి కాంతి రాణా విజయవాడ నగర పోలీస్ కమిషనర్గా నియమితులయ్యారు. ఈ మేరకు ఏపీ సీఎస్ సమీర్ శర్మ ఉత్తర్వులు జారీ...
December 01, 2021, 04:05 IST
సాక్షి, హైదరాబాద్: ఈ యాసంగిలో వరి పది లక్షల ఎకరాల్లో మాత్రమే సాగు చేసే అవకాశం ఉందని రాష్ట్ర వ్యవసాయ శాఖ వర్గాలు అంచనా వేశాయి. విత్తనం, ఆహార అవసరాలు...
November 29, 2021, 04:32 IST
సాక్షి, తిరుపతి/కడప/నెల్లూరు, సాక్షి నెట్వర్క్: చిత్తూరు, వైఎస్సార్, నెల్లూరు జిల్లాల్లో ఇటీవల భారీ వర్షాలు సృష్టించిన బీభత్సం నుంచి తేరుకోకముందే...
November 28, 2021, 22:57 IST
సాక్షి, అమరావతి: ఏపీ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ మరోసారి స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను ఆదివారం రాత్రి హైదరాబాద్కు తరలించి అక్కడి ఏఐజీ...
November 28, 2021, 05:07 IST
సాక్షి, అమరావతి/విశాఖపట్నం : కొమరిన్, శ్రీలంక తీర ప్రాంతంపై ఉన్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఈ నెల...
November 26, 2021, 15:37 IST
నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో కుండపోత వర్షాలు కురిసే అవకాశం లేదు. 26వ తేదీ నుంచి పలుచోట్ల భారీవర్షాలు మాత్రం..
November 26, 2021, 04:07 IST
సాక్షి, అమరావతి: ఠారెత్తిస్తున్న టమాటా ధరలకు కళ్లెం వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలతో మార్కెటింగ్...
November 25, 2021, 04:13 IST
సముద్ర తీరంలో బతకడం ఇష్టపడనివారుండరు. ఇక సముద్రంలోనే బతికే అవకాశం వస్తే... అంతకుమించి అదృష్టమే లేదనుకుంటారు. అలాంటివారికోసమే ఈ నీటిపై తేలియాడే నగరం....
November 25, 2021, 02:15 IST
సాక్షి, అమరావతి: సినిమాల పట్ల పేదలు, మధ్య తరగతి ప్రజల ఆపేక్షను అడ్డగోలుగా సొమ్ము చేసుకుంటున్న కొందరు వ్యక్తుల దోపిడీని అడ్డుకునేందుకే ఆన్లైన్లో...
November 25, 2021, 01:29 IST
సాక్షి, హైదరాబాద్: నష్టాల్లో కొట్టుమిట్టాడుతున్న టీఎస్ఆర్టీసీ ఆదాయమార్గాలను వెతుకుతోంది. ఆదాయం పెంచుకొని నష్టాలను అధిగమించేందుకుగాను బీవోటీ (బిల్ట్...
November 25, 2021, 01:10 IST
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లు మందకొడిగా సాగుతున్నాయి. నెలరోజుల క్రితం కోసిన పంట కూడా ఇప్పటికీ తూకానికి రాని పరి స్థితి...
November 24, 2021, 12:53 IST
జనవరి 1న నూతన సంవత్సర కానుకగా ఉద్యోగ నోటిఫికేషన్లను జారీ చేసే అవకాశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తున్నా.. అది ఇంత త్వరగా...
November 24, 2021, 04:22 IST
నైరుతి బంగాళాఖాతంలో దక్షిణ తమిళనాడు–శ్రీలంక తీరంలో బుధవారం అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది.
November 24, 2021, 02:12 IST
బీసీ జనగణన చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ శాసనసభ ద్వారా తీర్మానం చేసి పంపుతున్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు.
November 24, 2021, 01:44 IST
తెలంగాణలో పండే వరి ధాన్యం కొను గోళ్లపై కేంద్రం ప్రభుత్వం ఎటూ తేల్చలేదు.
November 23, 2021, 04:08 IST
సాక్షి, అమరావతి: వరదలతో ముంపునకు గురైన ప్రతి ఇంటికీ పరిహారం అందాలని, ఎవ్వరికీ పరిహారం అందలేదన్న మాట రాకూడదని సీఎం వైఎస్ జగన్ అధికార యంత్రాంగానికి...
November 23, 2021, 02:18 IST
సాక్షి, హైదరాబాద్: చాలాకాలం తర్వాత ఊళ్లల్లో ‘పల్లె వెలుగు’బస్సులు సందడి చేస్తున్నాయి. తమ ఊరికి బస్సు వచ్చిందం టూ పల్లెవాసులు సంబరపడిపోతున్నారు....
November 23, 2021, 01:52 IST
ఏపీ రాజధాని వికేంద్రీకరణ బిల్లును రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. సోమవారం ఉదయం సీఎం వైఎస్ జగన్ అధ్యక్షతన సమావేశమైన రాష్ట్ర కేబినెట్ ఈ మేరకు...
November 23, 2021, 01:27 IST
సాక్షి, హైదరాబాద్: ప్రాజెక్టుల సందర్శన, ప్రాజెక్టుల అప్పగింత నోట్ రూపకల్పన ప్రక్రియల్లో గోదావరి నది యాజమాన్య బోర్డు (జీఆర్ఎంబీ) ఏకపక్షంగా...
November 22, 2021, 02:09 IST
సాక్షి, హైదరాబాద్: నైపుణ్యంతో కూడిన విద్య అభ్యసిస్తేనే భవిష్యత్తు ఉంటుందని, ఎలాగో డిగ్రీ పూర్తి చేశామనుకుంటే చాలదని స్పష్టమవుతోంది. ఏదో ఒక అంశంలో...
November 22, 2021, 01:58 IST
సాక్షి, హైదరాబాద్: ఇక తెలంగాణలో సూర్యాస్తమయం తర్వాత కూడా పోస్ట్మార్టం నిర్వహించనున్నారు. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ విడుదల చేసిన కొత్త పోస్ట్...
November 22, 2021, 01:29 IST
ఏపీలోని రాయలసీమ, నెల్లూరు జిల్లాలను ముంచెత్తిన భారీ వర్షాలు తగ్గుముఖం పట్టడంతో క్రమంగా తేరుకుంటున్నాయి.
November 21, 2021, 05:24 IST
సాక్షి, హైదరాబాద్: సీఎం కె.చంద్రశేఖర్రావు చేసిన ధర్నా వల్లే కేంద్రం దిగొచ్చి వ్యవసాయ చట్టాలను రద్దు చేసిం దని పబ్లిక్ అండర్ టేకింగ్స్ కమిటీ...
November 21, 2021, 04:56 IST
సాక్షి, హైదరాబాద్: సీఎం కేసీఆర్ సతీమణి శోభ ఆదివారం ఢిల్లీ ఎయిమ్స్లో వైద్య పరీక్షలు చేయించుకోనున్నారు. కుమారుడు కేటీ ఆర్తో పాటు ఆమె ఇప్పటికే...
November 21, 2021, 01:12 IST
వరిసాగుపై కేంద్రం ఎందుకో సరిగా స్పందించడం లేదు. అనురాధ కార్తె శుక్రవారం ప్రారంభమైంది. ఏదో ఒకటి తేల్చకపోతే రైతులు అయోమయంలో ఉంటరు. ముందే చెబితే వేరే...
November 20, 2021, 04:15 IST
సాక్షి, హైదరాబాద్: నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయడంపట్ల టీఆర్ఎస్ హర్షం వ్యక్తం చేసింది. సీఎం కేసీఆర్ నాయకత్వంలో వ్యవసాయచట్టాలపై ఆందోళనలు...
November 20, 2021, 04:02 IST
సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: ఎప్పుడైనా కర్ణాటక నుంచే రైతులు తాము పండించిన ధాన్యాన్ని పాలమూరుకు తీసుకొచ్చి విక్రయించే వారు. ఇది గతేడాది వానాకాలం,...
November 20, 2021, 03:25 IST
సాక్షి నెట్వర్క్: భారీవర్షాలతో పోటెత్తిన వరద వైఎస్సార్, చిత్తూరు జిల్లాలను ముంచెత్తింది. పెద్దసంఖ్యలో గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కు కున్నాయి....
November 20, 2021, 02:06 IST
సాక్షి, హైదరాబాద్: ఫీజుల పెంపుకోసం ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీలు ఇప్పుడు సరికొత్త అస్త్రాన్ని ప్రయోగించేందుకు సిద్ధమవుతున్నాయి. కరోనా సమయంలో ఆన్...
November 20, 2021, 01:09 IST
బీజింగ్: చైనాలోని వూహాన్ మార్కెట్లో సీఫుడ్ అమ్మే ఒక మహిళ కరోనా వైరస్ సోకిన మొట్ట మొదటి వ్యక్తి అని తాజా అధ్యయనంలో వెల్లడైంది. వూహాన్కి దూరంగా...
November 19, 2021, 22:30 IST
సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్ గవర్నర్ విశ్వ భూషణ్ హరిచందన్ కరోనా నుంచి కోలుకున్నారు. సాధారణంగానే ఆక్సిజన్ తీసుకుంటూ వేగంగా కోలుకుంటున్నట్లు వైద్యులు...
November 19, 2021, 04:53 IST
కళ్లముందే బిడ్డ చనిపోతే తల్లికి కలిగే కడుపుకోత అంతా ఇంతా కాదు! మనుషులైనా జంతువులైనా. కళ్లముందే బిడ్డ ప్రాణాలు పోతుంటే తల్లడిల్లిపోతున్న తల్లి ఏనుగు...
November 19, 2021, 04:12 IST
పంజగుట్ట: ‘కేసీఆర్ దేవుడు.. ఆయననే దీక్షలో కూర్చునేలా చేశారు.. కేసీఆర్ కన్నెర్ర చేస్తే ఎవ్వరూ ఉండరు’అంటూ ఒంటిపై పెట్రోల్ పోసుకుని నినాదాలు చేస్తూ...
November 19, 2021, 02:57 IST
సాక్షి, హైదరాబాద్/ న్యూఢిల్లీ: వరిసాగు, ధాన్యం కొనుగోలుపై కేంద్ర ప్రభుత్వం తన వైఖరిని వెల్లడించింది. వానాకాలం (2021–22)లో 40 లక్షల మెట్రిక్ టన్నుల...
November 19, 2021, 01:42 IST
సాక్షి, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వ కుటిలనీతి, దుర్మార్గ విధానాలు, రైతు వ్యతిరేక చట్టాలపై చివరి రక్తపుబొట్టు వరకు పోరాడుతామని టీఆర్ఎస్ అధినేత,...
November 18, 2021, 03:29 IST
సిరిసిల్ల: ‘రాష్ట్రం పన్నుల రూపంలో అందించే ధనం కావాలి.. కానీ మా రైతులు పండిస్తున్న ధాన్యం మాత్రం వద్దా?’అని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక...
November 18, 2021, 03:13 IST
సాక్షి, హైదరాబాద్: జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష (నీట్) ఫలితాలు వచ్చి రెండు వారాలైనా ప్రవేశాల షెడ్యూల్ను ఇంకా ప్రకటించలేదు. జాతీయస్థాయి నోటిఫికేషన్...
November 18, 2021, 02:53 IST
సాక్షి, అమరావతి: ఏపీ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్కు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. ఇటీవల ఢిల్లీ పర్యటన ముగించుకుని విజయవాడ వచ్చిన గవర్నర్.....
November 18, 2021, 02:35 IST
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని పట్టణాలు, నగరాల్లో ఇంటి నంబర్ కనుక్కోవడం ‘కత్తి మీద సామే’. ఒకరకంగా పజిల్ను తలపిస్తుంది. ఈ సంక్లిష్టతను ఛేదిస్తూ...