నేటి నుంచి ప్రీమియర్‌ బ్యాడ్మింటన్‌ లీగ్‌ | Sakshi
Sakshi News home page

నేటి నుంచి ప్రీమియర్‌ బ్యాడ్మింటన్‌ లీగ్‌

Published Sat, Dec 23 2017 7:24 AM

బ్యాడ్మింటన్‌ అభిమానులను అలరించడానికి ప్రొ బ్యాడ్మింటన్‌ లీగ్‌ సీజన్‌–3 సిద్ధమైంది. నేటి నుంచి 23 రోజుల పాటు గువాహటి, లక్నో, ఢిల్లీ, చెన్నై, హైదరాబాద్‌ నగరాల్లో ఈ పోటీలు జరుగుతాయి. స్థానిక కరమ్‌బీర్‌ నబీన్‌ చంద్ర బర్డోలాయ్‌ ఏసీ ఇండోర్‌ స్టేడియంలో జరిగే టోర్నీ తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్‌ చాంపియన్‌ చెన్నై స్మాషర్స్‌ జట్టు అవధ్‌ వారియర్స్‌తో తలపడనుంది.

Advertisement
Advertisement