నాల్గో టెస్టులో అశ్విన్‌ ఆడటం అనుమానమే! | Sakshi
Sakshi News home page

నాల్గో టెస్టులో అశ్విన్‌ ఆడటం అనుమానమే!

Published Mon, Aug 27 2018 8:37 PM

ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో ఇక‍్కడ జరగబోయే నాల్గో టెస్టులో టీమిండియా ప్రధాన స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ ఆడటం అనుమానంగానే కనిపిస్తోంది. నాటింగ్‌హామ్‌లో జరిగిన మూడో టెస్టుకే అశ్విన్‌ ఫిట్‌గా లేకపోయినప్పటికీ, కీలక మ్యాచ్‌ కావడంతో అశ్విన్‌ను ఆడించినట్లు తెలుస్తోంది.

Advertisement

తప్పక చదవండి

Advertisement