దక్షిణాఫ్రికాలో వైఎస్‌ఆర్‌సీపీ జెండాతో బంగీజంప్‌

వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 3000 కిలోమీటర్లు పూర్తిచేసుకుంటున్న సందర్భంగా రాష్ట్రంలోనే కాక పలు దేశాల నుంచి పార్టీ అభిమానులు సంఘీభావం తెలుపుతున్నారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top