ఏ క్షణాన్నైనా ఏంపీలు ఆస్పత్రికి! | YSRCP MPs Health deteriorated, May be shifted to hospital | Sakshi
Sakshi News home page

ఏ క్షణాన్నైనా ఆస్పత్రికి!

Apr 11 2018 11:20 AM | Updated on Mar 21 2024 7:46 PM

ప్రత్యేక హోదా సాధన కోసం మొక్కవోని సంకల్పంతో ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న వైఎస్సార్‌ సీపీ ఎంపీలు మిథున్‌రెడ్డి, వైఎస్‌ అవినాష్‌ రెడ్డి ఆరోగ్యంపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. గత ఆరు రోజులుగా దీక్ష చేస్తున్న ఈ ఇద్దరు యువ ఎంపీల ఆరోగ్యం క్రమంగా క్షీణిస్తోంది. ఈ నేపథ్యంలో దీక్షలోని ఎంపీలకు రాంమనోహర్‌ లోహియా ఆస్పత్రి వైద్యులు బుధవారం పరీక్షలు జరిపారు. వీరిద్దరి ఆరోగ్యం బాగా దెబ్బతిన్నదని, రక్తంలో చక్కెరస్థాయి క్రమంగా ప్రమాదస్థాయికి పడిపోతోందని వైద్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement