ఏ క్షణాన్నైనా ఏంపీలు ఆస్పత్రికి!

ప్రత్యేక హోదా సాధన కోసం మొక్కవోని సంకల్పంతో ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న వైఎస్సార్‌ సీపీ ఎంపీలు మిథున్‌రెడ్డి, వైఎస్‌ అవినాష్‌ రెడ్డి ఆరోగ్యంపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. గత ఆరు రోజులుగా దీక్ష చేస్తున్న ఈ ఇద్దరు యువ ఎంపీల ఆరోగ్యం క్రమంగా క్షీణిస్తోంది. ఈ నేపథ్యంలో దీక్షలోని ఎంపీలకు రాంమనోహర్‌ లోహియా ఆస్పత్రి వైద్యులు బుధవారం పరీక్షలు జరిపారు. వీరిద్దరి ఆరోగ్యం బాగా దెబ్బతిన్నదని, రక్తంలో చక్కెరస్థాయి క్రమంగా ప్రమాదస్థాయికి పడిపోతోందని వైద్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top