పథకంలో భాగంగానే శివాజీ అమెరికాకు | YSRCP MLA Roja Talks To Media | Sakshi
Sakshi News home page

పథకంలో భాగంగానే శివాజీ అమెరికాకు

Nov 1 2018 1:44 PM | Updated on Mar 21 2024 6:46 PM

గతంలో కిరణ్‌ కుమార్‌ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వానికి అవసరమైన మెజార్టీ లేకపోయినా చంద్రబాబు నాయుడు తన మద్ధతు ఇచ్చి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిని ఇబ్బంది పెట్టారని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా ఆరోపించారు.

Advertisement
 
Advertisement
Advertisement