వైఎస్‌ఆర్‌ సీపీ కార్యకర్తల ఇళ్లు ధ్వసం | YSRCP Activists houses ravaged in Ananthapur | Sakshi
Sakshi News home page

Nov 19 2017 11:10 AM | Updated on Mar 21 2024 7:54 PM

జిల్లాలోని పెద్దవడుగూరు మండలం అప్పేచెర్లలో ఆదివారం ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తల ఆస్తులపై తెలుగుదేశం పార్టీ నేత జేసీ దివాకర్‌ రెడ్డి వర్గీయులు దాడికి పాల్పడ్డారు. ఆక్రమణల తొలగింపు పేరుతో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలకు చెందిన ఐదు ఇళ్లను కూల్చి వేశారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement