చంద్రబాబు చ్చిన హామీల్లో ఒక్క హామీని నెరవేర్చలేదు | YS Bharathi Reddy Election Campaign In Simhadripuram | Sakshi
Sakshi News home page

చంద్రబాబు చ్చిన హామీల్లో ఒక్క హామీని నెరవేర్చలేదు

Apr 1 2019 5:48 PM | Updated on Mar 20 2024 5:03 PM

వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి తొమ్మిదేళ్లుగా ప్రజల మధ్య ఉంటూ.. వారి కష్టాలు తెలుసుకున్నారని ఆయన సతీమణి వైఎస్‌ భారతీరెడ్డి అన్నారు. వైఎస్‌ జగన్‌పై ప్రజలకు పూర్తి నమ్మకం ఉందన్నారు. వైఎస్సార్‌ జిల్లా సింహాద్రిపురంలో సోమవారం ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటింకి తిరిగి ప్రజలతో మమేకమయ్యారు.  వైఎస్సార్‌సీపీ అధికారంలోకి రాగానే అన్ని వర్గాల ప్రజల సంక్షేమం, అభివృద్ధికి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాటుపడతారని హామీ ఇచ్చారు

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement