ఏడోసారీ లోక్‌సభలో మారని తీరు! | A Total of 13 No Confidence Motion notices on Central Govt | Sakshi
Sakshi News home page

ఏడోసారీ లోక్‌సభలో మారని తీరు!

Mar 28 2018 7:00 AM | Updated on Mar 22 2024 10:49 AM

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా విషయంలో అవిశ్వాస తీర్మానాలపై లోక్‌సభలో ఏర్పడిన ప్రతిష్ఠంభన ఇంకా కొనసాగుతూనే ఉంది. కేంద్ర ప్రభుత్వంపై వైఎస్సార్‌ కాంగ్రెస్, టీడీపీ, కాంగ్రెస్‌ సహా పలు పార్టీలు ఇచ్చిన అవిశ్వాస తీర్మానాలను లోక్‌సభాపతి సుమిత్రా మహాజన్‌ మంగళవారం కూడా అనుమతించలేదు

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement