దిశ హత్యాచారం కేసులో నిందితుల ఎన్కౌంటర్పై దాఖలైన పిటిషన్ను హైకోర్టు ధర్మాసనం సోమవారం మధ్యాహ్నాం 2:30 గంటలకు విచారణ చేపట్టింది. శుక్రవారం వరకు గాంధీ ఆస్పత్రిలో మృతదేహాలను భద్రపరచాలని హైకోర్టు అధికారులను ఆదేశించింది. తదుపరి విచారణను గురువారానికి న్యాయస్థానం వాయిదా వేసింది.
దిశ నిందితుల ఎన్కౌంటర్పై హైకోర్టు కీలక ఆదేశాలు
Dec 9 2019 4:12 PM | Updated on Dec 9 2019 4:26 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement