రాజన్న రాజ్యంలో కష్టాలు తీరతాయి.. | several people meets YS Jagan in prajasankalpayatra | Sakshi
Sakshi News home page

Dec 18 2017 2:44 PM | Updated on Mar 21 2024 7:47 PM

ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్రకు అనంతపురం జిల్లా వాసులు బ్రహ్మరథం పడుతున్నారు. రాజన్న బిడ్డకు ఆత్మీయ స్వాగతం పలుకుతూ, ఆయన అడుగులో అడుగు వేస్తూ బాసటగా నిలుస్తున్నారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement