తహశీల్దార్‌ సజీవ దహనం : నిందితులపై కఠిన చర్యలు.. | Sabitha Indra Reddy Respond On Abdullapurmet Tahsildar Vijaya Reddy Murder | Sakshi
Sakshi News home page

తహశీల్దార్‌ సజీవ దహనం : నిందితులపై కఠిన చర్యలు..

Nov 4 2019 4:41 PM | Updated on Mar 22 2024 10:57 AM

తహశీల్దార్‌ దారుణ హత్య విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పందించారు. నిందితులు ఎవరైనా చట్టపరమైన కఠిన శిక్షలు అమలు చేయాలి అధికారులను ఆదేశించారు. ఏదైనా సమస్య ఉంటే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకు వచ్చి సమస్య పరిష్కరించేందుకు కృషి చేయాలే తప్ప అధికారులపై ఇలాంటి చర్యలు చేయడం దారుణమని అన్నారు. అనంతరం ఘటనాస్థలికి చేరుకుని అక్కడి అధికారులతో మాట్లాడి వివరాలను తెలుసుకున్నారు

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement