బెంగళూరు-కాచిగూడ ఎక్స్ప్రెస్లో చోటుచేసుకున్న ఘటన కలకలం రేపుతోంది. వివరాలివి.. గుత్తి రైల్వే స్టేషన్లో సురేష్ అనే ప్రయాణికుడు జనరల్ టిక్కెట్తో స్లీపర్ కోచ్ ఎక్కబోయాడు. ఇది గమనించిన రైల్వే పోలీసులు అతడిపై విచక్షణారహితంగా దాడి చేశారు.
Feb 15 2018 9:57 AM | Updated on Mar 22 2024 11:25 AM
బెంగళూరు-కాచిగూడ ఎక్స్ప్రెస్లో చోటుచేసుకున్న ఘటన కలకలం రేపుతోంది. వివరాలివి.. గుత్తి రైల్వే స్టేషన్లో సురేష్ అనే ప్రయాణికుడు జనరల్ టిక్కెట్తో స్లీపర్ కోచ్ ఎక్కబోయాడు. ఇది గమనించిన రైల్వే పోలీసులు అతడిపై విచక్షణారహితంగా దాడి చేశారు.