మధ్యప్రదేశ్లోని ఓ పెట్రోల్ పంప్ వద్ద పెట్రోల్ నింపుతుండగా ట్యాంకర్కు మంటలు అంటుకున్నాయి. ట్యాంకర్ డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించి పెట్రోల్ పంపు నుంచి దూరంగా ఖాళీస్థలంలోకి ట్యాంకర్ను తీసుకెళ్లగా అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేయడంతో పెనుప్రమాదం తప్పింది. భోపాల్కు 220 కిమీ దూరంలోని నర్సింగ్పూర్ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది.
Mar 26 2018 11:41 AM | Updated on Mar 20 2024 3:44 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement