గిట్టుబాటు ధరలతో రైతులకు భద్రత | Parliamentary Standing Committee On Commerce Meeting At Vijayawada | Sakshi
Sakshi News home page

గిట్టుబాటు ధరలతో రైతులకు భద్రత

Jan 6 2020 7:43 PM | Updated on Mar 21 2024 8:24 PM

 కనీస గిట్టుబాటు ధరతో రైతులకు భద్రత కలుగుతుందని ఏపీ వ్యవసాయ మిషన్‌ వైఎస్‌ చైర్మన్‌ ఎంవీఎస్‌ నాగిరెడ్డి అన్నారు. సోమవారం విజయవాడ గేట్‌ వే హోటల్‌లో రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డి అధ్యక్షతన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఆన్ కామర్స్ సమావేశం జరిగింది. పార్లమెంటరీ కమిటీ  సభ్యులు, ఎంపీలు మాగుంట శ్రీనివాసులు రెడ్డి, నామా నాగేశ్వరరావు, కేశినేని నాని తో పాటు మొత్తం 11 మంది ఎంపీలు హాజరయ్యారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement