నోటీసులు ఇవ్వకుండా ఎలా బహిష్కరిస్తారు? | Komati Reddy and Sampath fires on TRS | Sakshi
Sakshi News home page

Mar 16 2018 7:08 AM | Updated on Mar 21 2024 10:56 AM

ధికార టీఆర్‌ఎస్‌ను గద్దె దింపి బొందబెట్టేంత వరకు తమ పోరాటం ఆగదని కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఎస్‌.సంపత్‌ కుమార్‌ ప్రకటించారు. శాసనసభ నుంచి తమను బహిష్కరించినందుకు నిరసనగా గాంధీభవన్‌లో చేపట్టిన 48 గంటల ప్రజాస్వామ్య పరిరక్షణ నిరాహార దీక్షను గురువారం సాయంత్రం విరమించారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement