ఎన్టీఆర్‌ జెండాను చంద్రబాబు దొంగిలించారు | I Will Vote To YS Jagan Says Posani Krishna Murali | Sakshi
Sakshi News home page

Jun 11 2018 5:12 PM | Updated on Mar 21 2024 9:00 PM

నందమూరి తారక రామారావు(ఎన్టీఆర్‌)కు వెన్నుపోటు పొడిచిన నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యారని సినీ నటుడు, దర్శకుడు పోసాని కృష్ణమురళీ అన్నారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలను చంద్రబాబు సిగ్గు లేకుండా కొనుగోలు చేశారని మండిపడ్డారు.

Advertisement
 
Advertisement
Advertisement