జీహెచ్‌ఎంసీ అధికారులు వినూత్న ప్రచారం

ఓటర్లకు అవగాహన కల్పించేందుకు జీహెచ్‌ఎంసీ అధికారులు వినూత్న ప్రచారం నిర్వమించారు. హుస్సేన్‌ సాగర్‌లో బోటు మీద ప్రయాణించి.. బుద్ధ విగ్రహం వద్దకు చేరుకున్న అధికారులు.. ఈ నెల 25వ తేదీ వరకు కొత్తవారు ఓటర్లుగా నమోదుచేసుకోవాలని, ఓటర్ల జాబితాలో తమ పేరు ఉందో లేదో తెలుసుకోవాలని ప్లకార్డులు ప్రదర్శిస్తూ ప్రచారం నిర్వహించారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top