జిల్లాలోని కమలాపురంలో విషాదం చోటుచేసుకుంది.పెన్నా నదిలో ఈతకు వెళ్లిన నలుగురు వ్యక్తులు గల్లంతయ్యారు. ఈ ఘటన కుందూ పెన్నా సంగమం వద్ద చోటుచేసుకుంది. గల్లంతైన వారిలో ఒకరు మృత్యువాత పడి ఒడ్డుకు కొట్టుకురాగా.. మరో ముగ్గురి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
పెన్నాలో నలుగురు గల్లంతు.. ఒకరు మృతి..!
Aug 13 2019 7:58 PM | Updated on Aug 13 2019 8:19 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement