ప్రాణహిత నదిలో పడవ ప్రమాదం | Forest Officer Missing In Boat Accident On Pranahita River | Sakshi
Sakshi News home page

ప్రాణహిత నదిలో పడవ ప్రమాదం

Dec 1 2019 6:12 PM | Updated on Dec 1 2019 7:08 PM

జిల్లాలోని చింతల మనేపల్లి మండలం గూడెం గ్రామం సమీపంలోని ప్రాణహితనదిలో నీటి ప్రవాహానికి నాటు పడవ బోల్తాపడింది. కర్జెల్లి రేంజ్‌కు చెందిన బాలకృష్ణ, సురేష్ అనే ఇద్దరు ఫారెస్ట్‌ బీట్ ఆఫీసర్లు గల్లెంతు అయినట్లు తెలుస్తోంది.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement