విద్యుత్ వైర్లు తగిలి.. ముగ్గురి రైతుల దుర్మరణం!
వేమనపల్లి మండలం ముల్కల పేటలో విషాదం చోటుచేసుకుంది. విద్యుత్ వైర్లు తగిలి రైతులు మృతి చెందిన ఘటన తీవ్ర కలకలం రేపింది. వివరాలు.. ముగ్గురు రైతులు ఆదివారం పొలం పనులకు వెళ్లగా..విద్యుత్వైర్లు తగిలి అక్కడికక్కడే మృతి చెందారు.
మరిన్ని వీడియోలు
సినిమా
వార్తలు
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు