కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి తీరని అన్యాయం జరిగిన నేపథ్యంలో ఎట్టకేలకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మౌనం వీడారు. గుంటూరు జిల్లాలోని కాకానిలో నిర్వహించిన బహిరంగ సభలో చంద్రబాబు కేంద్ర బడ్జెట్పై స్పందించారు. కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత 17 రోజులకు ఆయన మాట్లాడటం గమనార్హం.
అసలు విషయం వదిలేసి..అన్నీ మాట్లాడారు
Feb 18 2018 7:33 AM | Updated on Mar 21 2024 10:57 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement