ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై జరిగిన హత్యాయత్నం ఘటనలో నిందితుడు శ్రీనివాసరావు కస్టడీ పొడగింపుకు న్యాయస్థానం నిరాకరించింది. ఈ ఘటనలో నిందితుడిని పోలీసులు ఆదివారం నుంచి ప్రశ్నిస్తున్న సంగతి తెలిసిందే. శుక్రవారం నిందితుడి కస్టడీ ముగియడంతో పోలీసులు అతన్ని కోర్టులో హాజరు పరిచారు. నిందితుడిని మరికొన్ని రోజులు కస్టడీకి అప్పగించాలని పోలీసులు న్యాయస్థానాన్ని కోరారు.
శ్రీనివాసరావు కస్టడీ పొడగింపుకు కోర్టు నిరాకరణ
Published Fri, Nov 2 2018 5:48 PM
Advertisement
తప్పక చదవండి
- ఓటమి భయంతో బరితెగిస్తున్న పచ్చమూకలు
- పారిస్ ఒలింపిక్స్కు భారత రిలే జట్లు అర్హత
- వింటున్నావా ఈసీ.. బాబు కారుకూతలు
- సెన్సెక్స్ ప్లస్, నిఫ్టీ మైనస్
- భారత్ సేవల రంగం నెమ్మది
- Lok Sabha Election 2024: మల్లికార్జున ఖర్గే ‘ఇంట’ గెలిచేనా..?’
- 3 రోజులు తేలికపాటి వానలు!
- బాబును నమ్మితే మళ్లీ బానిస బతుకులే..
- రైతు భరోసా నిధుల విడుదల
- ఏబీసీ పార్టీలది ముస్లిం లీగ్ ఎజెండా: జేపీ నడ్డా
Advertisement