మహాత్మగాంధీ విగ్రహానికి మరమ్మతులు చేసిన ఆర్కే | Alla Ramakrishna Reddy Repaired Gandhi Statue | Sakshi
Sakshi News home page

మహాత్మగాంధీ విగ్రహానికి మరమ్మతులు చేసిన ఆర్కే

Jun 4 2019 5:45 PM | Updated on Mar 21 2024 8:18 PM

మంగళగిరి వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి(ఆర్కే) తన ప్రత్యేకత చాటుకున్నారు. దుండగులు ధ్వంసం చేసిన జాతిపిత మహాత్మగాంధీ విగ్రహానికి స్వయంగా మరమ్మతులు చేశారు. తాడేపల్లి వద్ద ఉన్న పోలకంపాడులో గుర్తు తెలియని వ్యక్తులు గాంధీ విగ్రహాన్ని ధ్వంసం చేశారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే అక్కడికి చేరుకుని విగ్రహాన్ని పరిశీలించారు. విగ్రహం కాళ్లు దెబ్బతినడంతో స్వయంగా తాపీ పట్టి సిమెంట్‌ చేశారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement