ఆటోను ఢీకొన్న కారు : ముగ్గురు మృతి

ఆటోను కారు ఢీకొన్న సంఘటనలో ముగ్గురు మ‌హిళ‌లు దుర్మరణం చెందారు. ఈ సంఘటన కృష్ణాజిల్లా మైలవ‌రం వద్ద శనివారం మధ్యాహ్నం జరిగింది.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top